Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఈరోజు ఆగ్నేయ బంగాళఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి (Andaman Nicobar Islands) నైరుతి రుతుపవాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. జూన్ మొదటివారంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రుతుపవనాలు వస్తాయని తెలిపింది. అలాగే జులై 15 నాటికి దేశవ్యాప్తంగా పవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Weather Alert : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు
జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని.. జూన్ మొదటివారంలో ఏపీలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 25 వర్షాలు ఉంటాయని పేర్కొంది.
Translate this News: