CM Kejriwal: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రాల పర్యటన మొదలు పెట్టారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో పర్యటించారు సీఎం కేజ్రీవాల్(Kejriwal). యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ కు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ మరోసారి బీజేపీ పై విమర్శల దాడికి దిగారు.
పూర్తిగా చదవండి..Kejriwal: 2 నెలల్లో సీఎం మారబోతున్నాడు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తే 2-3 నెలల్లో యూపీ సీఎం పదవి నుంచి యోగిని బీజేపీ అధిష్టానం తొలిగించే కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని.. SC, ST రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు.
Translate this News: