ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పై గతంలో పాకిస్థాన్ పార్లమెంట్లో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ కు చెందిన పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ మోదీ లాంటి నాయకుడు తమకూ కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మోదీ ఇప్పుడు భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన బలమైన నాయకుడని, మూడోసారి దేశానికి ప్రధాని అవబోతున్నారనీ ఆయన అన్నారు. మోదీ భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా మంచివాడు, పాకిస్తాన్కు అతనిలాంటి నాయకుడు ఉండాలని బాల్టిమోర్కు చెందిన పాకిస్థానీ-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరర్ ధానీ అభిప్రాయపడ్డారు.
పూర్తిగా చదవండి..Narendra Modi: మాకూ మోదీ లాంటి నాయకుడు కావాలి అంటున్న పాకిస్తాన్ వ్యాపావేత్త
పాకిస్థాన్కు చెందిన అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరర్ ధానీ ప్రధాని మోదీ.. భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడారు. పాక్ కు కూడా ప్రధాని మోదీ లాంటి నాయకుడు కావాలి. పాకిస్థాన్లో అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కాబట్టి మోదీ లాంటి పరిపాలన మనకు అవసరమని ఆయన అన్నారు.
Translate this News: