Union Minister Giriraj Singh: కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. భారత దేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రు అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు ద్రోహం చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో హిందువుల అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 10 ఏళ్లలో భారత దేశాన్ని ప్రపంచ స్థాయిలో మొదటి పది స్థానాల్లో ఉంచామని అన్నారు. భారత్ ను అభివృద్ధి దిశగా ప్రధాని మోదీ తీసుకెళ్లారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Union Minister Giriraj Singh: రాహుల్, సోనియా గాంధీ దేశాన్ని విడిచిపోతారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల తరువాత సోనియా గాంధీ, రాహుల్ దేశాన్ని విడిచిపెట్టిపోతారని అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. మోదీ ప్రధాని అవుతారన్నారు.
Translate this News: