Case Filed Against MP Navneet Kaur : నటి, బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల ఓవైసీ సోదరులను (Owaisi) ఉద్దేశిస్తూ 15 సెకన్ల సమయంకావాలంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరో క్రిమినల్ కేసు నమోదు నమోదైంది. యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్కు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న రాకేష్ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో IPC 505(2), 506171(C), 171(F), 171(G) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Hyderabad: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్పై క్రిమినల్ కేసు నమోదు!
బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్పై క్రిమినల్ కేసు నమోదు నమోదైంది. ఓవైసీ సోదరులనుద్దేశించి 15 సెకండ్ల కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంపై యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్కు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ రాకేష్ ఫిర్యాదు చేశారు. దీంతో పలు IPC సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు.
Translate this News: