FSSAI: మూలికలు- సుగంధ ద్రవ్యాలలో ఎక్కువ పురుగుమందుల అవశేషాలను అనుమతించినట్లు మీడియా నివేదికలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తోసిపుచ్చింది. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ ఒక మీడియా రిలీజ్ లో నివేదికలను “తప్పుడు -హానికరం”గా పేర్కొంటూ ప్రకటన చేసింది. భారతదేశం ప్రపంచంలోని గరిష్ఠ అవశేషాల పరిమితుల (MRLs) అత్యంత కఠినమైన ప్రమాణాలలో ఒకటిగా ఉందని చెప్పింది. అలాగే, వివిధ ఆహార వస్తువులకు పురుగుమందుల MRLలు వాటి ప్రమాద అంచనాల ఆధారంగా వేర్వేరుగా నిర్ణయించారని తెలిపింది.
పూర్తిగా చదవండి..FSSAI: అవన్నీ తప్పుడు కథనాలు.. పురుగుమందుల అవశేషాల పరిమితులపై FSSAI స్పష్టీకరణ
పురుగుమందుల అవశేషాలు మూలికలు, సుగంధ ద్రవ్యాలలో ఎక్కువ కనిపించినా అనుమతిస్తున్నట్లు వచ్చిన వార్తలను FSSAI తోసిపుచ్చింది. అవన్నీ తప్పుడు వార్తలు అని స్పష్టం చేసింది. ఒక మీడియా రిలీజ్ లో వివిధ అంశాలను స్పష్టం చేసింది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: