Pakistan : భారత్(India) లో లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ సెనేటర్ ఫైజల్ అబిదీ(Faisal Abidi).. భారత అంతర్గత వ్యవహారాలు, ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నవంబర్ నాటికి భారత్ ముక్కులుగా విడిపోతుందని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న హిందుత్వ అజెండా, ఆయనకు భారత్ నుంచి వస్తున్న విశేష ఆధరణపై ఫైజల్ను ప్రశ్నించారు. దీనికి ఫైజల్ బదిలిస్తూ.. ‘ భారత్ తమ పార్లమెంటులో అఖండ భారత్ చిత్రాన్ని పెట్టినప్పుడు నేపాల్, శ్రీలంక, భూటాన్, పాకిస్థాన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ దీని గురించి మాట్లాడినప్పుడు మాపై ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు అదే నిజమని తేలింది.
పూర్తిగా చదవండి..India : 2026లో భారత్ ముక్కలుగా విడిపోతుంది : పాకిస్థాన్ మాజీ సెనేటర్
భారత్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ సెనేటర్ ఫైజల్ అబిదీ.. భారత అంతర్గత వ్యవహారాలు, ప్రధాని మోదీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నవంబర్ నాటికి భారత్ ముక్కులుగా విడిపోతుందని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Translate this News: