మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. సోమవారం కేజ్రీవాల్ ను కలిసేందుకు ముందు ఆమెకు జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ..ఆకస్మాత్తుగా ఆ అపాయింట్ మెంట్ ను అధికారులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Kejriwal: కేజ్రీవాల్ తో భార్య ములాఖత్ రద్దు!
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
Translate this News: