Tammineni Veerabhadram: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి విరమించుకోవాలని సీఎం కోరారని.. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈరోజు సీపీఎం నేతలతో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. చర్చలు అనంతరం సీపీఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Tammineni Veerabhadram: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
TG: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి విరమించుకోవాలని సీఎం కోరారని.. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Translate this News: