BRS Leaders Joined BJP: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహేశ్వరం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్ రెడ్డి, జిట్ట రాజేందర్ రెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి తనయుడు ముదిగంటి వెంకట్ శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరారు. వీరికి కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..BRS: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు
TG: మహేశ్వరంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్ రెడ్డి, జిట్ట రాజేందర్ రెడ్డి, కళ్లెం మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.
Translate this News: