ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బులు పోగొట్టుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యూట్యూబర్లు, చివరికి సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో వీటి ప్రమోషన్లు మరింతగా పెరిగిపోయాయి. అయితే తాజాగా మహారాష్ట్ర సైబర్ సెల్.. ప్రముఖ నటి తమన్నా భాటియాకు సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అనుబంధ సంస్థ అయిన ఫేయిర్ప్లే బెట్టింగ్ యాప్లో అక్రమ ఐపీఎల్ మ్యాచ్లను ఆమె ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో సమన్లు పంపించింది.
పూర్తిగా చదవండి..Tamannah: తమన్నకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్.. ఎందుకంటే
మహారాష్ట్ర సైబర్ సెల్.. ప్రముఖ నటి తమన్నా భాటియాకు సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అనుబంధ సంస్థ అయిన ఫేయిర్ప్లే బెట్టింగ్ యాప్లో అక్రమ ఐపీఎల్ మ్యాచ్లను ఆమె ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో సమన్లు పంపించింది.
Translate this News: