Child Born : సౌత్ కొరియా ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఆ దేశంలో జనన రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పిల్లలకు జన్మనిచ్చే తల్లితండ్రులకు(Parents) ప్రోత్సాహకంగా.. ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమాన్ని త్వరలో అమలు చేసేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్ ఓ సర్వేను కూడా చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..Child : పిల్లల్ని కంటే రూ.61 లక్షల ప్రోత్సాహకం
సౌత్ కొరియాలో ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో అక్కడి ప్రభుత్వం వినూత్న చర్యలకు సిద్ధమైంది. పిల్లలకు జన్మనిచ్చే తల్లితండ్రులకు ప్రోత్సాహకంగా.. ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Translate this News: