Pakistan : ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ పాకిస్తాన్ యువతి(Pakistan Woman) కి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆపరేషన్ ఐశ్వర్యన్ ట్రస్టు(Aishwaryan Trust) వారి సహకారంతో చెన్నై ఎంజీఎం హస్పిటల్(Chennai MGM Hospital) లో జరిగింది. పాక్ కు చెందిన అయేషా రషన్(Ayesha Rashan) (19) అనే యువతి గత కొంత కాలంగా గుండె సంబంధింత సమస్య(Heart Problem) తో బాధపడుతుంది. కొద్ది రోజుల నుంచి ఆమె పరిస్థితి మరింత దిగజారింది.
పూర్తిగా చదవండి..Pak Woman : సరిహద్దులు దాటిన మానవత్వం… పాక్ యువతికి భారతీయుని గుండె!
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ పాకిస్తాన్ యువతికి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆపరేషన్ ఐశ్వర్యన్ ట్రస్టు వారి సహకారంతో చెన్నై ఎంజీఎం హస్పిటల్ లో జరిగింది.
Translate this News: