పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టారు. మాధవీలత పేరును హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా.. తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే మాధవీలత పేరును ఫైనల్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ విషయపై పార్టీ పెద్దలు సైతం రాజాసింగ్ తో చర్చలు జరుపుతూ వస్తున్నారు. అయినా రాజాసింగ్ శాంతించలేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Anurag Singh Thakur: ఓవైసీ గోవులను కోసి తినమంటాడు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
TS BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ.. బీజేపీకి రాజాసింగ్ బిగ్ షాక్!
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్తి మాధవీలత నామినేషన్ కు ఆయన హాజరుకాలేదు. తద్వారా మాధవీలత అభ్యర్థిత్వంపై తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు రాజాసింగ్
Translate this News: