CM Revanth Reddy On Nizamabad Turmeric Board : నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17లోగా చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రధాని మోదీపై కూడా విరుచుకుపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ చేసిన ప్రకటనలో నిజామాబాద్ పేరు ఎక్కడాలేదన్నారు. నిజామాబాద్లో బోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పకుండా కేవలం ఒక నోట్ విడుదల చేశారంటూ విమర్శలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth: పసుపు బోర్డు ఏర్పాటులో నిజామాబాద్ పేరు లేదు: సీఎం రేవంత్
సెప్టెంబర్ 17లోగా చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ చేసిన ప్రకటనలో నిజామాబాద్ పేరు ఎక్కడాలేదన్నారు. నిజామాబాద్లో బోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పకుండా కేవలం ఒక నోట్ విడుదల చేశారంటూ విమర్శించారు.
Translate this News: