Padma Awards 2024 : ఢిల్లీ(Delhi) లోని రాష్ట్రపతిభవన్(Rashtrapati Bhavan) లో సోమవారం పద్మ అవార్డు(Padma Awards) ల పురస్కారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ(Droupadi Murmu) వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అత్యన్నత పౌర పురస్కారాలతో సత్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవి, భరతనాట్యం డ్యాన్సర్ డా.పద్మ సుబ్రహ్మణ్యంలకు పద్మవిభూషన్ అవార్డులు దక్కాయి. మొత్తం 5 మందికి పద్మవిభూషన్, 17 మందికి పద్మ భూషన్, 110 మందికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Padma Awards : పద్మ అవార్డుల పురస్కారం.. 132 మంది గ్రహితలు వీళ్లే
ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో సోమవారం పద్మ అవార్డుల పురస్కారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అత్యన్నత పౌర పురస్కారాలతో సత్కరించారు.
Translate this News: