Ap CM Jagan Attack Case : ఏపీ సీఎం జగన్(CM Jagan) పై దాడి కేసులో A1 గా ఉన్న సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సతీష్ కు కోర్టు రిమాండ్ కూడా విధించింది. అయితే.. ఈ కేసులో A2గా దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్నటి వరకు అరెస్ట్ను చూపలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 16న దుర్గారావును పోలీసులు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పటి నుంచి అతను పోలీసులు అదుపులోనే ఉన్నాడు. కానీ ఎవరికీ దుర్గారావు(Durga Rao) ను మాత్రం చూపించలేదు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : సీఎం జగన్పై దాడి కేసులో ట్విస్ట్.. అతనికి సంబంధం లేదు
ఆంధ్రా సీఎం జగన్పై దాడి కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్నటి వరకు నిందితులు ఇద్దరు అని చెప్పారు. సతీష్ అనే వ్యక్తి చేత దుర్గారావు అనే వ్యక్తి కొట్టించాడు అన్నారు. కానీ ఈరోజు దుర్గారావుకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతున్నారు పోలీసులు.
Translate this News: