MLA Roja Nomination : నగరి నియోజకవర్గం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రోజా(Roja). గత ఎన్నికల్లో కూడా ఈమె ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం జగన్ నాయకత్వంలో టూరిజం మంత్రిగా ఉన్న రోజా మళ్ళీ నగరి నుంచే పోటీలోకి దిగుతున్నారు. నిన్న నగరి(Nagari) లోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి..అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. ఈసందర్భంగా రోజా నామినేషన్తో పాటూ తన ఆస్తుల, అప్పుల అఫిడవిట్ను కూడా సమర్పించారు.
పూర్తిగా చదవండి..MLA Roja : ఐదేళ్ళల్లో దాదాపు రెండు రెట్లు పెరిగిన రోజా ఆస్తులు..
ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు రోజా. దీంతో పాటూ ఆమె తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా సమర్పించారు. ఐదేళ్ళల్లో దాదాపు రెండు రెట్లు ఈతన ఆస్తుల విలువ పెరిగినట్లుగా చూపించారు రోజా.
Translate this News: