MIM Leader : హైదరాబాద్(Hyderabad) ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, మొహమ్మద్ ముబీన్, జుల్ఫీకర్ ఆలీ, జాఫర్ హుస్సేన్ మెరాజ్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, మాజీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాసర్ అర్ఫాజ్లతో పాటు స్థానిక ఎంఐఎం(MIM) కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ మక్కా మసీదులో ప్రార్ధనలు చేసిన అసదుద్దీన్…అక్కడ నుంచి మక్కామసీదు నుంచి చార్మినార్, గుల్జారాహౌజ్ల మీదుగా మదీనా నయాఫూల్ నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్ళి మరీ నామినేషనల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నామినేషనల్ఓ తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Asaduddin Owaisi : 23.87కోట్ల ఆస్తితో పాటూ రెండు తుపాకులూ ఉన్నాయి..అసదుద్దీన్ ఓవైసీ
తెలంగాణలో బలమైన ముస్లిమ్ నాయకుల్లో ఒకరైన అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఎంఐఎం ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్ళి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ను సమర్పించారు. దాంతో పాటూ తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా ప్రకటించారు.
Translate this News: