Delhi: ఎలక్షన్ కౌంటింగ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లతో వీవీప్యాట్ (VVPAT) స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి ఆరా తీసిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
పూర్తిగా చదవండి..EVM-VVPAT: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లతో వీవీప్యాట్ (VVPAT) స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలంటూ తీర్పును రిజర్వ్ చేసింది.
Translate this News: