చిన్నారులకు అందించే ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే చేస్తున్న మోసం తాజాగా బయటకు వచ్చింది. నిబంధనలకు విరుద్దంగా పిల్లల ఆహారానికి చక్కెరను జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ సంస్థ తన పరిశోధనలో తేల్చి చెప్పింది. బ్రిటన్, జర్మనీ, స్విట్జర్ల్యాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం చక్కెర రహిత ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తేల్చింది. భారత్లో ఎక్కువగా అమ్ముడయ్యే పాలు, సెరెలాక్ ఉత్పత్తుల్లో చక్కెర, తేనే జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ కనుగొంది.
పూర్తిగా చదవండి..పిల్లల నెస్లే ప్రొడక్ట్స్ లో కల్తీ.. షాకింగ్ నివేదిక!
చిన్నారులకు అందించే ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే చేస్తున్న మోసం తాజాగా బయటకు వచ్చింది. నిబంధనలకు విరుద్దంగా పిల్లల ఆహారానికి చక్కెరను జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ సంస్థ తన పరిశోధనలో తేల్చి చెప్పింది.
Translate this News: