Sri Rama Navami Wishes : శ్రీరాముని కృప దేశ ప్రజలందరికీ ఉండాలని కోరారు ప్రధాని మోదీ(PM Modi). శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ రాముని దయ వల్లనే ఈ ఏడాది అయోధ్య(Ayodhya) లో ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. రాముని కటాక్షం వల్లనే లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయని చెప్పారు. ఇది దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితమని మోదీ సంతోషాన్ని వ్యక్ం చేశారు. ఎక్స్(X) లో తన ఆనందాన్ని పంచుకున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi : ఎన్నో శతాబ్దాల నిరీక్షణ.. శ్రీరామ నవమికి ప్రధాని శుభాకాంక్షలు
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షుల తెలిపారు. 5 శతాబ్దాల నిరీక్షణకు ఫలితం లభించిందని...నేడు అయోధ్యలో జరుగుతున్న మొదటి ఉత్సవమని అన్నారు.
Translate this News: