Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, టైమ్స్లాట్ దర్శనానికి 4 గంటలు పడుతుందని అధికారులు అంటున్నారు. పరీక్షల ఫలితాలు విడుదలకావడంతో భక్తుల సంఖ్య కాస్త పెరిగిందని, అనుకున్న స్థాయిలో మాత్రం రద్దీ లేదని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలకు వెళ్లాలనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, టైమ్స్లాట్ దర్శనానికి 4 గంటలు పడుతుందని అధికారులు అంటున్నారు.
Translate this News: