రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజుల క్రితం వాతావరణం చల్లబడినప్పటికీ మళ్లీ ఎండలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం పూట ఆర్టీసీ బస్సు సేవలను తగ్గించనుంది. ఎండకాలం దృష్ట్యా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులను తగ్గించనుంది.
పూర్తిగా చదవండి..TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఎండకాలం దృష్ట్యా బస్సు సర్వీసులు కుదింపు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం పూట ఆర్టీసీ బస్సు సేవలను తగ్గించనుంది. ఎండకాలం దృష్ట్యా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:00 PM గంటల వరకు బస్సులను తగ్గించనుంది.
Translate this News: