Pushpa 2 : నేషనల్ క్రష్(National Crush) రష్మిక మందాన్న(Rashmika Mandanna) తన అప్ కమింగ్ మూవీ ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు పెంచేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పార్ట్ వన్ ‘పుష్ప’ భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించి రష్మిక ఆసక్తికర విషయాలు పంచుకుంది.
పూర్తిగా చదవండి..Rashmika : ‘శ్రీవల్లి 2.0’.. పుష్ప 2 పై క్యూరియాసిటీ పెంచేస్తున్న రష్మిక!
'పుష్ప 2'లో తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది రష్మిక. 'సెకండ్ పార్ట్ లో నా పాత్ర మరింత బలంగా ఉండబోతుంది. శ్రీవల్లి 2.0ను చూస్తారు. సినిమా కూడా ఎవరూ ఊహించని రేంజ్ లో రాబోతుంది' అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Translate this News: