Mahaboobabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయితండాకు చెందిన బోడ వీరన్న, కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరు మూడేళ్ళ నుంచి అక్కడే గౌతమ బుద్ధ కాలనీలో నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్ళగా కూతుర్లు ముగ్గురూ, వీరన్న పోదరుని కుమార్తె కూడా బట్టలు ఉతుక్కోవడానికి దగ్గరలో ఉన్న క్వారీలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న నీటి గుంతలో బట్టలు ఉత్తోకోవాలని అనుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయారు.
పూర్తిగా చదవండి..Telangana: వాహ్ ఎంత ధైర్యం ఈమెకు..ముగ్గురిని కాపాడిన మహిళ
తన ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిి కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓ మహిళ. దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ధైర్యంగా నీటిలోకి మరీ చిన్నారులను రక్షించింది. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు ప్రాంతం గౌతమబుద్ధ కాలనీలో జరిగింది.
Translate this News: