అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర చరిత్ర సృష్టించనున్నారు. బ్లూ ఆరిజన్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెవర్డ్’ ప్రాజెక్టులో టూరిస్టుగా వెళ్లనున్నారు గోపిచంద్. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. అలాగే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీళ్లందరూ కూడా అమెరికా పౌరులే. దీంతో భారత్ నుంచి తొలి అంతరిక్ష పర్యాటకుడిగా గోపిచంద్ రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ భారత పాస్పోర్టు కలిగి ఉండటం విశేషం.
పూర్తిగా చదవండి..Space: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి..
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తిగా విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించనున్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థ 'బ్లూ ఆరిజన్' ఈ విషయాన్ని వెల్లడించింది. ఈయనతో సహా ఆరుగురు స్పేస్ ట్రవెల్ చేయనున్నారు.
Translate this News: