PM Modi Interacts With Top Gamers: భారత్లో గేమ్స్కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎంతోమంది తమ మొబైల్ ఫోన్సు, కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు కాదు.. కొందరు గేమర్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి.. లైవ్లో గేమ్స్ ఆడుతూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా ప్రధాని మోదీ.. మనదేశంలోని టాప్ గేమర్స్తో సమావేశమయ్యారు. వారితో కలిసి గేమింగ్ ఇండస్ట్రీ గురించి, అలాగే ఇటీవల ఈ రంగంలో వచ్చిన తాజా మార్పులు, ఆవిష్కరణల గురించి ప్రధాని చర్చించారు. అలాగే దేశంలో గేమర్స్ టాలెంట్ను, సృజనాత్మకతను ప్రధాని ప్రశంసించారు.
పూర్తిగా చదవండి..PM Modi: టాప్ యంగ్ గేమర్స్తో కలిసి గేమ్స్ ఆడిన ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ.. ఇండియన్ టాప్ గేమర్స్తో కలిసి సమావేశమయ్యారు. వాళ్లతో కలిసి మొబైల్, పీసీ, వీఆర్ ఆధారిత గేమ్స్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో టీజర్ను బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో విడుదల చేసింది.
Translate this News: