ఆపిల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది సంస్థ. కొంమంది కిరాయిదారులు స్పైవేర్లతో అటాక్ చేస్తున్నారని చెబుతున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. ఈ స్పైవేర్ దాడులు చాలా డేంజరస్ అని..సైబర్ నేరాలు, మాల్వేర్ పంక్షన్ల కంటే కిష్టమైనవి అని చెబుతున్నాయి. ఇండియాలో కాంగ్రెస్ మరికొంత నేతల ఫోన్లు హైజాకింగ్ కు ఇవే కారణమని అంటోంది. పెగాసస్ లాంటి స్పైవేర్లను కూడా వీరే సృష్టిస్తున్నారని చెబుతోంది. దీనికి సంబంధించి తమ వినియోగదారులకు నోటిషికేషన్లను పంపిస్తున్నామని తెలిపింది.
పూర్తిగా చదవండి..Apple: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు
ఐఫోన్ వాడుతున్నారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆపిల్ సంస్థ. స్పైవేర్లు అటాక్ చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా ఇతర నాయకులు తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో మొత్తం 92 దేశాలకు హ్యాకర్ల బెడద ఉందని ఆపిల్ చెబుతోంది.
Translate this News: