మొజాంబిక్ (Mozambique) లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి సుమారు 90 మంది మృతి చెందారు. దేశ ఉత్తర తీరంలో పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో ఇలా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు అక్కడి అధికార సంస్థలు ప్రకటించాయి. దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్న ఫిషింగ్ బోట్ నాంపులా ప్రావిన్స్ లో ఓ ద్వీపానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Breaking: ఘోర ప్రమాదం..పడవ మునిగి 90 మంది మృతి!
మొజాంబిక్ లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి సుమారు 90 మంది మృతి చెందారు. దేశ ఉత్తర తీరంలో పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో ఇలా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు అక్కడి అధికార సంస్థలు ప్రకటించాయి
Translate this News: