Mapusa Court : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కు భారీ ఊరట లభించింది. ఆయనపై గత ఏడేళ్లుగా కొనసాగుతున్న ఓ కేసును తాజాగా గోవా(Goa) లోని మపుసా కోర్టు కొట్టివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2017లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) తరఫును ప్రచారాలు నిర్వహించారు. అయితో ఓ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి వేయండి అంటూ వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Arvind Kejriwal : కేజ్రీవాల్కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభించింది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. శనివారం ఈ కేసుపై గోవాలోని మపుసా కోర్టులో విచారణ జరగగా.. కేజ్రీవాల్పై నమోదైన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టివేసింది.
Translate this News: