KCR : భారత్ రాష్ట్ర సమితి(BRS) పేరును మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్(TRS) గా మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఎంపీ ఎన్నిక(MP Elections) ల్లో టీఆర్ఎస్ పేరుతో పోటి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana : BRS మళ్లీ TRSగా.. కేసీఆర్ సంచలన నిర్ణయం !
భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరును మళ్లీ టీఆర్ఎస్ (TRS)గా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Translate this News: