BRS : బీఆర్ఎస్ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి(Kandala Upender Reddy).. మళ్లీ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్(Congress) పార్టీలో చేరుతారంటూ ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా.. బీఆర్ఎస్ కార్యక్రమాలకు కందాల దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన.. అనంతరం బీఆర్ఎస్లో చేరారు.
పూర్తిగా చదవండి..Telangana : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి కందాల ఉపేందర్ రెడ్డి !
బీఆర్ఎస్ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Translate this News: