Rudra Karan Partaap : ప్రముఖ జ్యోతిష్యుడు(Astrologer) రుద్ర కరణ్ పర్తాప్.. ప్రధాని మోదీ(PM Modi) గురించి, ఇండియా – పాకిస్థాన్కు సంబంధించి పలు కీలక విషయాలను అంచనా వేశారు. 2024లో మళ్లీ మోదీ దేశ ప్రధాని అవుతారని.. 2025లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK) భారత్(India) లో కలుస్తుందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా జోస్యం చెప్పారు. ‘జ్యోతిష్యపరంగా చూసుకుంటే ప్రదాని మోదీ ప్రస్తుతం అంగారక మహాదశకు వెళ్తున్నారు. ఈ కాల వ్యవధిలో భూమికి సంబంధించిన సమస్యలు ప్రధానంగా మారుతాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం.. 2025 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ మధ్య భారత్లో కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ 2024లో మళ్లీ అధికారంలోకి వస్తారు’ అంటూ పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi : పీవోకే, ప్రధాని మోదీపై జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు
ప్రముఖ జ్యోతిష్యుడు రుద్ర కరణ్ పర్తాప్.. 2024లో మళ్లీ మోదీ.. దేశ ప్రధాని అవుతారని.. 2025లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్లో కలుస్తుందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా జోస్యం చెప్పారు. గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు గురించి కూడా ఈయన జోస్యం చెప్పారు.
Translate this News: