MLA Harish Rao: మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వంద రోజుల కాంగ్రెస్ (Congress) పాలనలో 200 మంది రైతులు చనిపోయారని పేర్కొన్నారు. వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించడం లేదని విమర్శించారు. ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదని అన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు… కన్నీళ్లే మిగిలాయని అన్నారు.
పూర్తిగా చదవండి..MLA Harish Rao: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. హరీష్ రావు ఫైర్
మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా మాట తప్పిందని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని.. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని ఫైర్ అయ్యారు.
Translate this News: