Cyber Criminals Calls To Kadiyam Kavya: టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలకు పాల్పడేవారి సంఖ్యకు కొదువేం లేదు. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విసయాల వరకూ కూడా ఎడాపెడా నేరాలు చేసేస్తున్నారు. ఉన్నచోట నుంచే కదలకుండా డబ్బులు గుంజేస్తున్నారు. ఇప్పుడు పైబర్ క్రైమ్ రాజకీయాల వరకూ కూడా పాకేసింది. తాజాగా కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్ధులకు సైబర్ నేరగాళ్ళు వలలు వేస్తున్నారు. టికెట్ల ఆశ చూపించి డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Cyber Crime: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు
సైబర్ నేరగాళ్ళ నేరాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. సామాన్య మానవుల దగ్గర నుంచి రాజకీయనేతల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు.
Translate this News: