Maharashtra: ఎన్నికలు వచ్చాంటే చాలు…అభ్యర్ధుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. జనాలను అకర్షించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విన్నూత్న ప్రచారాలు, ఆర్భాటాలు…ఓహ్ ఒకటేమిటి..డబ్బులు ప్రవాహంలా ఖర్చు పెడుతూ వింత వింత పనులు అన్నీ చేస్తుంటారు. ఏది ఏమైనా ఓటర్లను తమవైపుకు తిప్పుకోవడమే వారి లక్ష్యం. ఇందులో ఇప్పుడు నామినేషన్ల దాకలు ప్రక్రియ కూడా చేరుతోంది. నామినేషన్ దాఖలు చేయడం దగ్గర నుంచే తమ ప్రత్యేకత చూపించడానికి పోటీ పడుతున్నారు అభ్యర్ధులు. ఇందులో భాగంగా రకరకాలుగా నామినేషన్లు వేయడానికి వెళుతున్నారు. మహారాష్ట్రలో ఓ అభ్యర్ధి కూడా ఇదే పని చేశారు.
పూర్తిగా చదవండి..Elections 2024: డిఫరెంట్గా నామినేషన్…రూపాయి నాణేలతో దాఖలు
ఎన్నికల్లో పోటీ చేయడానికి వేసే నామినేషన్ దాఖలు ప్రక్రియకు రకరకాలుగా అభ్యర్ధులు వెళ్లడం మనకు తెలిసిందే. నడిచి, ర్యాలీగా, ఎద్దుల బండిలో వెళ్ళడం..ఇలా చాలా రకాలు చూశాము. కానీ 10 వేల నాణేలతో వెళ్ళి నామినేషన్ వేయడం గురించి ఎక్కడైనా విన్నారా...లేదా..అయితే ఇది చదివేయండి.
Translate this News: