Supreme Court : బాబా రామ్దేవ్(Baba Ramdev), పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ(Acharya Balakrishna) కు తలవాచేలా తిట్టిపోసింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court). తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విషయలంఓ బాబారామ్దేవ్(Baba Ramdev) స్వయంగా కోర్టుకు వచ్చి క్షమాణలు చెప్పినా అంగీకరించేది లేదని కోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శిక్ష సిద్ధంగా ఉండాలని సూచించింది. మీ క్షమాపణల పట్ల మేము సంతృప్తి చెందడం లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.
పూర్తిగా చదవండి..Patanjali : క్షమాపణలు అంగీకరించం..శిక్షకు సిద్ధంగా ఉండండి.. బాబా రామ్దేవ్ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో బాబా రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణను ముక్క చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. తప్పుచేసి క్షమాపణలు చెప్తే సరిపోతుందా..శిక్ష పడాలంసిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Translate this News: