ఇటీవల అమెరికా(America) లోని బాల్టిమోర్లో పెటాప్కో నదిపై ఉన్న వంతెనను రవాణా సరకు నౌక ఢీకొనడంతో ఆ బ్రిడ్జి కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం(Federal Government) ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.480 కోట్ల నిధులు విడుదల చేసింది. వంతెన నిర్మాణం కోసం మేరీలాండ్ గవర్నర్ వెస్మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ మేరీలాండ్ రాష్ట్రానికి నిధులు కేటాయించింది.
పూర్తిగా చదవండి..Baltimore Bridge Accident : వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన అమెరికా..
అమెరికాలోని బాల్టిమోర్లో పెటాప్కో నదిపై నౌక ఢీకొనడంతో వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రిడ్జిని మళ్లీ నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు (రూ.450కోట్లు) విడుదల చేసింది. దీంతో త్వరలోనే అక్కడ వంతెన నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
Translate this News: