Warangal : వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి(Kadiyam Srihari) కూతురు కడియం కావ్య(Kadiyam Kavya) తాను లోక్సభ బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు(శుక్రవారం) కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో చేరనున్నారు. అయితే కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కావ్యను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి, కావ్య ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana : నేడు కాంగ్రెస్లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య
లోక్సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Translate this News: