KCR : కడియం కావ్య(Kadiyam Kavya) వరంగల్(Warangal) బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవడంతో.. గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. గెలుపే లక్ష్యంగా కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే అంశంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి బాబు మోహన్(Mohan Babu), చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్(Balka Suman) పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని బాబుమోహన్ ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Warangal BRS : వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ వేట.. రేసులో బాబుమోహన్, బల్కా సుమన్ తో పాటు..!
కడియం కావ్య పార్టీని వీడుతుండడంతో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కేసీఆర్ వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వీరిలో ఒకరి పేరును కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశం ఉంది.
Translate this News: