Warangal : వరంగల్ లో బీఆర్ఎస్(BRS) కు బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నిక(MP Elections) ల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య(Kadiyam kavya) లేఖ రాశారు. తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో ఆమె పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న కావ్య…ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని పేర్కొన్నారు. కేసిఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..Telangana : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కడియం కావ్య..!
వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Translate this News: