Sunita : ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case) కు సంబంధించి మనీలాండరింగ్ కేసు(Money Laundering Case) లో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఓ కీలక ప్రకటన చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్లో నిజనిజాలు తన భర్త మార్చి 28 (గురువారం) కోర్టులో బయటపెట్టనున్నారని తెలిపారు. ఇందుకు సంబంంధించి ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..Delhi Liquor Scam : నా భర్త ‘లిక్కర్ స్కామ్’ నిజాలు రేపు కోర్టుకు చెబుతారు: సునీత
తన అరెస్టును సవాలు చేస్తూ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ వేసిన పటిషన్పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన భర్త లిక్కర్ కేసుకు సంబంధించి నిజనిజాలు గురువారం కోర్టుకు చెబుతారని, వీటి ఆధారాలు కూడా ఇస్తారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ అన్నారు.
Translate this News: