Sowmya Shetti: విశాఖ చోరీ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదల అయిన సౌమ్య శెట్టి కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తమ మీద తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమె జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు ఇచ్చింది. తన మీద ఆరోపణలు చేసిన మోనిక, ప్రసాద్ల మీదనే కాకుండా పోలీసుల మీద కూడా కంప్లైంట్ చేసింది సౌమ్య. జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటూ లోకాయుక్తలోని ఫిర్యాదు ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
పూర్తిగా చదవండి..Visakha Patnam: నా కెరీర్ నాశనం చేశారు..వాళ్ళని వదలను-సౌమ్యశెట్టి
74 తులాల బంగారం చోరీ చేసిన తెలుగు నటి సౌమ్య శెట్టి.. అంటూ వరుస బ్రేకింగ్లు గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్ అవుతున్నాయి. విశాఖలో సంచలనంగా మారిన ఈ కేసులో నిందితురాలు సౌమ్య ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. రివర్స్ కంప్లైంట్తో అందరికీ షాక్ ఇచ్చింది.
Translate this News: