బుల్లెట్ రైలులో ప్రయాణం అంటే గమ్యస్థానానికి అతివేగంగా వెళ్లిపోవచ్చు. ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో బుల్లెట్ రైళ్లు నడుస్తున్నాయి. అయితో ఇండియా కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా రాబోయే బుల్లెట్ రైలు కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలెక్కుతుందని ప్రకటించారు. రైజింగ్ భారత్ సమ్మి్ట్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Bullet Train: దేశంలో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది అప్పుడే: అశ్వినీ వైష్ణవ్
దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలెక్కుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొదటగా గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడుపుతామని.. 2028 నాటికి ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు నడిపిస్తామని చెప్పారు.
Translate this News: