Delhi liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్య పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్కు సుప్రీంకోర్టు బెయిల్ జారీ చేసింది. షరతులతో కూడిన ఐదు వారాల మధ్యంత బెయిల్ను ఇచ్చింది. ఈ బెయిల్తో పాటూ ట్రయల్ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని…ఆ తర్వాతనే హైదరాబాద్ వెళ్ళాలని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే అభిషేక్ విదేశాలకు వెళ్ళకూడదని..పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు హెల్త ప్రాబ్లేమ్స్ ఉండండతో కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది.
పూర్తిగా చదవండి..Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం..బోయనపల్లి అభిషేక్కు బెయిల్
డిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఒకరైన బోయినపల్లి అభిషేక్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఐదు వారాల మధ్యంతర బెయిల్ను అభిషేక్కు ఇచ్చింది కోర్టు.
Translate this News: