YCP Election Campaign: ఎన్నికల ప్రచారానికి సై అంటఉన్నారు ఏపీ సీం జగన్. ఎన్నికల కోసం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రను చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజలకు చేరువవ్వాలని అనుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారం మోఒదలెట్టనున్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో 21 రోజు లపాటూ బస్సు యాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఇది కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Andhrapradesh: ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం అంటూ ప్రచారంలోకి వైసీపీ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే తన పార్టీ తరుఫున 175 మంది అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు ప్రచారానికి రెడీ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్.
Translate this News: