మాజీ మంత్రి మల్లారెడ్డికి (Ex Minister Mallareddy) మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆయనకు సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో (Mallareddy University) దాదాపు 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో వారికి మద్దతుగా ఇతర విద్యార్థులు సైతం ఆందోళనకు దిగడంతో కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే.. వీరి ఆందోళనకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmanth Rao) మద్దతు పలికారు. కాలేజీ యాజమాన్యంతో ఆయన చర్చలు జరుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Ex Minister Mallareddy: మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన.. మాజీ మంత్రికి మరో చిక్కు!
మాజీ మంత్రి మల్లారెడ్డికి కొత్తచిక్కు వచ్చి పడింది. ఆయనకు చెందిన అగ్రికల్చర్ కాలేజీలో కొందరు విద్యార్థులను డీటెన్డ్ చేయడంతో.. వారికి మద్దతుగా వందలాది మంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆందోళన చేస్తున్నారు.
Translate this News: