Danam Nagendar: తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బాగా దెబ్బలు పడుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana: ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు
పార్టీకి రాజీనామా చేయకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడం మీద బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. అందులో భాగంగా దానం మీద వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
Translate this News: