BJP Second List: ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను హోల్డ్ లో పెట్టింది. అయితే.. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పడంతో వరంగల్ ఎంపీ స్థానాన్ని హోల్డ్ లో పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నలుగురిలో ముగ్గురికి ఎంపీ టికెట్ కేటాయించింది.
పూర్తిగా చదవండి..BJP Second List: బీజేపీ రెండో జాబితా విడుదల
ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది.
Translate this News: